ఉత్తర కొరియా అధిపతి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రభుత్వం ఇద్దరు మహిళలను ఉరి తీసింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా జలతరంగిని జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థుల గల్లంతయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు.
హైదరాబాద్‌లో సినీ నటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) సందడి చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవ ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: దులీప్‌ ట్రోఫీ విజేతగా ఇండియా A నిలిచింది. ఇండియా C తో జరిగిన మ్యాచ్‌లో 132 పరుగుల తేడాతో విజయం ...
విమానంలో ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బతికున్న ఎలుక కనిపించింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది.
లేటెస్ట్‌ మూవీ ట్రైలర్‌లో.. తాను హక్కులు పొందిన ఓ నవలలోని సన్నివేశాలు చూసి షాకయ్యానంటూ దర్శకుడు శంకర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.
తెలుగు సినీ రంగంలో అత్యధికంగా నృత్యరీతులు, విభిన్న ఆహార్యం, సినిమాల్లో నటనకుగాను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గిన్నిస్ ...
‘అమరన్‌’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు శివ కార్తికేయన్‌. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.
బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ (Kareena Kapoor) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జీవితానికి సంబంధించిన ఓ కీలక నిర్ణయం ...
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయానికి అవసరమైన 50 శాతానికి పైగా ఓట్లు ఏ అభ్యర్థికీ రాకపోవడంతో రెండో ...
హెచ్‌ఎండీఏ పరిధిలోని మూడు ప్రాంతాల్లో ఆదివారం కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా వెల్లడించింది. సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ...