శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయానికి అవసరమైన 50 శాతానికి పైగా ఓట్లు ఏ అభ్యర్థికీ రాకపోవడంతో రెండో ...
హెచ్ఎండీఏ పరిధిలోని మూడు ప్రాంతాల్లో ఆదివారం కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా వెల్లడించింది. సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ...
దిల్లీ: తాను అనుభవించిన జైలు జీవితం గురించి దిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ( Manish Sisodia) తాజాగా వెల్లడించారు.
‘నేను పరుగులు చేయనప్పటికీ ఈ స్థానంలో ఆడగలననే ఎప్పుడూ భావించాను. ఏ స్థానంలో ఆడామన్నది విషయం కాదు. నా ప్రదర్శన ఎలా ఉంది అనేది ...
విశాఖపట్నంలో భూమార్పిడికి యత్నించిన వైకాపా నేతలు చుక్కెదురైంది. జీవీఎంసీ పార్కు స్థలం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కుదరదని ...
దులీప్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ టీమ్ విజయం సాధించగా.. రుతురాజ్ గైక్వాడ్ జట్టు కూడా గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతోంది. మూడో ...
హైదరాబాద్: ఇవాళ చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా ప్రకటన విడుదల చేసింది. కూకట్పల్లి నల్లచెరువులో అనధికార షెడ్లను కూల్చివేసినట్లు ...
భారత మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత రవిశాస్త్రి కేఎల్ రాహుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఒక బ్యాటర్ తన సామర్థ్యాన్ని ...
అమరావతి: తిరుమల లడ్డూ కల్తీపై తితిదే అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎంతో ఆయన నివాసంలో తితిదే ఈవో, ...
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో స్వయం సహాయక సంఘాలకు చెందిన పలువురు మహిళలు దేవుళ్లకు సమర్పించే పూలను సేకరిస్తూ పర్యావరణహితమైన ...
రైతులకు ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాల్సిన సహకార సంఘాల్ని గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేశారు. ఇష్టారీతిన నిధులు పక్కదారి ...
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల ప్రసాదంలో కల్తీ ...